Exclusive

Publication

Byline

రాజ్యాంగమే సర్వోన్నతమైనది.. మూలస్తంభాలుగా ఉన్న వ్యవస్థలన్నీ కలిసి పని చేయాలి : సీజేఐ జస్టిస్ గవాయ్

భారతదేశం, మే 18 -- భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ రాజ్యాంగం ప్రాముఖ్యతపై మాట్లాడారు. న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ కంటే భారత రాజ్యాంగం అత్యున్నతమైనదని చెప్పారు. మూలస్తంభాలు కలిసి పన... Read More


బ్రహ్మముడి ప్రోమో: తను తీసిన గోతిలో తానే పడిన రుద్రాణి- రాజ్ చూసేలోపు ఫొటోలు మార్చేసిన స్వప్న- అడ్డం తిరిగిన ప్లాన్!

Hyderabad, మే 18 -- బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో రాజ్ హుషారుగా కావ్య ఇంటికి వెళ్తాడు. అక్కడ అంతా రామ్‌ను రాజ్ అని పిలుస్తుంటారు. దాంతో రామ్ షాక్ అయితే ఏదోటి చెప్పి కవర్ చేస్తారు. అం... Read More


గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంపై విచారణకు ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి

భారతదేశం, మే 18 -- హైదరాబాద్ పాతబస్తీ గుల్జార్ హౌస్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగి 17 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి విచారణకు ఆదేశించారు. ఈ ప్రమాదానికి దార... Read More


నాకు ఏడో నెల ప్రెగ్నెన్సీ.. కానీ తలనొప్పి తీవ్రంగా ఉంటోంది, ఇది ప్రమాదమా?

Hyderabad, మే 18 -- గర్భం నుండి రుతువిరతి వరకు మహిళల శరీరాల్లో అనేక మార్పులు కలుగుతాయి. ఈ సమయాల్లో మహిళలకు ఆరోగ్యం విషయంలో ఎన్నో సందేహాలు వస్తాయి. అలాంటి సందేహాలకు ఇక్కడ గైనకాలజిస్టులు సమాధానాలు ఇచ్చా... Read More


ఫిల్మ్ మేకర్స్ అని చెప్పుకోవడానికి సిగ్గేస్తోంది.. మిషన్ ఇంపాజిబుల్‌పై ఆర్జీవీ రివ్యూ.. సంచలన వ్యాఖ్యలు

భారతదేశం, మే 18 -- ఎప్పుడు ఏవో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉండే రామ్ గోపాల్ వర్మ మరోసారి అలాంటి కాంట్రవర్సీ కామెంట్లే చేశారు. మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకనింగ్ మూవీ టేకింగ్ ఫిదా అయిపోయారు ఆ... Read More


ముగ్గురు హీరోల సినిమా ట్రైలర్ వచ్చేసింది.. ఇంటెన్స్ యాక్షన్‍తో పవర్ ప్యాక్డ్‌గా..: చూసేయండి

భారతదేశం, మే 18 -- టాలీవుడ్ హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి నటిస్తున్న భైవరం సినిమాపై మంచి హైప్ ఉంది. ఈ మల్టీస్టారర్ చిత్రానికి విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. ఈ మూవ... Read More


త్వరలోనే తెలంగాణ కేబినెట్ విస్తరణ - ఆ ఆరుగురు ఎవరు......?

Telangana, మే 18 -- తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అప్పుడు.. ఇప్పుడూ అంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కొత్త ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్న దాటినా ఇంకా పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరల... Read More


బడ్జెట్ ధరలోనే వచ్చే సీఎన్జీ ఎస్‌యూవీలు.. మైలేజీలో కూడా చాలా బెటర్!

భారతదేశం, మే 18 -- ంధన ధరల పెరుగుదలతో ఎలక్ట్రిక్, సీఎన్జీ కార్లకు డిమాండ్‌ పెరుగుతోంది. భారతదేశంలో ఫ్యాక్టరీలో ఇన్‌స్టాల్ చేసిన కిట్‌లతో చాలా సరసమైన సీఎన్జీ ఎస్‌యూవీల రాక పెరిగింది. మారుతి సుజుకి, టాట... Read More


ధనుష్, నాగ్ మల్టీస్టారర్.. అదిరే రేటు.. కుబేర ఓటీటీ రైట్స్‌కు భారీ డిమాండ్‌.. ఆ ప్లాట్‌ఫామ్‌కే!

భారతదేశం, మే 18 -- థియేటర్లలో రిలీజ్ కు సిద్ధమవుతున్న క్రేజీ ప్రాజెక్టుల్లో 'కుబేర' ఒకటి. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ధనుష్, నాగార్జున మల్టీస్టారర్.. పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక ... Read More


విజయనగరంలో విషాదం, కారులో చిక్కుకొని ఊపిరాడక నలుగురు చిన్నారులు మృతి

భారతదేశం, మే 18 -- విజయనగరంలో విషాద ఘటన జరిగింది. పట్టణంలోని కంటోన్మెంట్ పరిధిలోని ద్వారపూడిలో నలుగురు చిన్నారులు మృతి చెందారు. కారులో చిక్కుకుని ఊపిరి ఆడక నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. నలుగ... Read More